మన్యం మనుగడ కరకగూడెం: మండల పరిధిలోని చొప్పాల ,శ్రీరంగపూరం గ్రామల మధ్యలో గల వట్టివాగుపై పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం గ్రాంటు పిఎంజిఎస్ వై నుండి రూపాయలు 257.92 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న హైలేవల్ బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు వట్టం.రాంబాబు, బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు కొమరం రాంబాబు, మండల అధ్యక్షులు రావుల సోమయ్య.ఎంపీటీసి మునీంద్రా - సురేష్,విద్యార్థి విభాగం పినపాక నియోజకవర్గ అధ్యక్షులు తాల్లపల్లి.సాయితెజ్,వెంకట్ రెడ్డి, చిట్టి. సత్తిష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: