మన్యం మనగడ కరకగూడెం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు తన పుట్టిన రోజు సందర్భంగా కరకగూడెం మండల పరిధిలోని శ్రీరంగాపురం గ్రా మానికి చెందిన తన స్టూడెంట్ గాందర్ల అనురాధ తన భర్త గాందర్ల నరసింహరావు అనారోగ్యంతో బాధపడుతు ఉన్నాడని విషయం తెలపగా వెంటనే స్పందించి రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రూపాయలు పదివేల చెక్కును అందజేసి మానవత్వం చాటుకున్నారు. అనంతరం స్టూడెంట్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Post A Comment: