మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం: తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు మరియు తెలంగాణ ప్రభుత్వ విప్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు తెలంగాణలో పండించిన యాసంగి వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందికి గురి చేస్తున్నటువంటి సందర్భంలో చింత్రియాల కాలనీ గ్రామపంచాయతీ పరిధిలో రైతుల ఇళ్లపై నల్ల జెండాలు కట్టి నిరసన వ్యక్తం చేస్తున్న పినపాక నియోజకవర్గ ఎస్సీ విభాగం అధ్యక్షులు వెన్న అశోక్ కుమార్,మరియు పిఎసిఎస్ నెల్లిపాక సొసైటీ డైరెక్టర్ తైదల నరసయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు మాజీ ఎంపీటీసీ కొండ బాబురావు ,యువజన నాయకులు బిట్రా తిరుపతి రావు, కుప్పిలి సామంత్, మచ్చ నాగరాజు, కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: