గుండాల ఏప్రిల్ 22(మన్యం మనుగడ) గుండాల, ఆళ్లపల్లి మండలాలను కలిపే ప్రధాన వంతెన పనులను ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పరిశీలించారు. మామ కన్ను నుండి ఆళ్లపల్లి వెళ్లే మార్గంలో ఈ వంతెన నిర్మాణం జరుగుతుంది అక్కడ జరుగుతున్న పనులను అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు. వంతెనను త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన సూచించారు. నాణ్యంగా పనులు చేయాలని ఆయన ఆదేశించారు
Post A Comment: