CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఆంజనేయ విగ్రహప్రతిష్ట కు రేగాను ఆహ్వానించిన ఆలయ కమిటీ సభ్యులు.

Share it:

 


గుండాల ఏప్రిల్ 18(మన్యం మనుగడ) మండల కేంద్రంలోని రామాలయం వద్ద ఏర్పాటు చేయనున్న భారీ ఆంజనేయ విగ్రహ ప్రతిష్ట కు ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ను ఆలయ కమిటీ సభ్యులు మణుగూరు లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిసి ఆహ్వానించారు. దానికి ఆయన సానుకూలంగా స్పందించి విగ్రహ ప్రతిష్టకు తప్పకుండా హాజరవుతానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఇల్లందులో అప్పారావు, యా సారపు యాకయ్య , భానోత్ లాలు తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: