మన్యం టివి దుమ్ముగూడెం::
దుమ్ముగూడెం మండల పరిధిలోని రామచంద్రుని పేట గ్రామంలో జరిగిన ప్రజాపథం మండల మహాసభ లోరాష్ట్ర సహాయ కార్యదర్శి కల్పన సభను ఉద్దేశించి మాట్లాడుతూ సమాజంలో మహిళలు ఎంతో అభివృద్ధి సాధిస్తున్నారని స్వతంత్రం లో మహిళ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెబుతున్నారని కానీ మహిళల పట్ల చిన్నచూపు ఇంకా జరుగుతూనే ఉందని అణచివేత దోపిడీ ముఖ్యంగా వర వరకట్న హత్యలు జరుగుతూనే ఉన్నాయని ప్రభుత్వాన్ని ఖండించారు దోపిడీ పాలకవర్గాల పెంపొందిస్తుంది సామ్రాజ్య సంస్కృతిని తిరస్కరించాలని ప్రగతి భావాలతో ముందుకు సాగాలని అని తెలియజేశారు ముఖ్యంగా మహిళల పట్ల జరుగుతున్న అత్యాచారాలు దాడుల నుంచి రక్షించేందుకు శ్రద్ధ చూపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు భద్రమ్మ ,వెంకటరమణ, సునీత ,నర్సమ్మ,ప్రజాపంథా రాష్ట్ర నాయకులు సాయన్న తదితరులు పాల్గొన్నారు..
Post A Comment: