మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గౌతమీనగర్ కాలనీ గేట్ ఎదురుగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు పాదురి సందీప్ రెడ్డి గారి నూతన శ్రీ శివ సాయి వెంకటేశ్వరా పెయింటింగ్ షాప్ ను ప్రారంభించినా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ప్రభుత్వం విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కోడి అమరేందర్, ప్రధాన కార్యదర్శి మరి మల్లారెడ్డి, వైస్ ఎంపీపీ కంచు గట్ల వీరభద్రం, మాజీ ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి, ఎంపీటీసీ లు తాటి పూజిత, ఎనీక రవి,తెరాస పార్టీ సీనియర్ నాయకులు కందుల కృష్ణార్జున రావు, జాలే రామకృష్ణారెడ్డి, చిలక వెంకట్రామయ్య, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు వెన్న అశోక్, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు ఈదర సత్యనారాయణ, ఎస్సీ సెల్ అధ్యక్షులు గొర్రెముచు వెంకటరమణ, ఎస్ టి సెల్ అధ్యక్షులు కొరస దుర్గారావు, బీసీ సెల్ అధ్యక్షులు మామిళ్ల కనిష్, యువజన విభాగం ఉపాధ్యక్షులు లంకల రమేష్, మండల నాయకులు మొగిళ్ళ వీరారెడ్డి, టేకుల సురేష్ రెడ్డి, తాటి వెంకటేశ్వర్లు, మేడవరపు సుధీర్, ఈస్సంపల్లి పున్నారావు, మంగళగిరి రామకృష్ణ, సురేందర్ రెడ్డి, సోషల్ మీడియా అధ్యక్షులు మల్లె పోయిన ప్రశాంత్, ఉపాధ్యక్షులు లోహిత్, మహేష్, శివ కృష్ణ, మండల యువజన నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: