దమ్మపేట ఏప్రిల్ 07 గురువారం ( మన్యం మనుగడ ) : టీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘం మైనారిటీ సెల్ మండల అధ్యక్షుడిగా మందలపల్లి గ్రామానికి చెందిన ఎస్ కే సైదా ( అబ్బాస్ అలీ ) ని ఎన్నుకున్నారు ఈ సందర్బంగా సైదా మాట్లాడుతూ పేద ప్రజల అభ్యున్నతి కోసం పనిచేస్తానని ,నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు
Post A Comment: