మన్యం మనుగడ దుమ్ముగూడెం:: దుమ్ముగూడెం మండలం తాసిల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఈరోజు కల్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్ చెక్కులు 102 మంది లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది, అదేవిధంగా ముస్లిం మైనార్టీ సోదరులకు రంజాన్ పర్వదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చిన రంజాన్ గిఫ్ట్ ప్యాక్ లను వారికి అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు తో దుమ్ముగూడెం మండల జెడ్పిటిసి తెల్లం సీతమ్మ , ఎంపిపి రేసు లక్ష్మీ, తాసిల్దార్ చంద్రశేఖర్, ఎంపీడీవో చంద్రమౌళి ఎంపీవో ముత్యాలరావు,ఎంపీటీసీలు రామారావు ,బీమారాజు ,రత్నరావుసర్పంచులు వరలక్ష్మీ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు లంక శ్రీనివాసరావు, జిల్లా కాంగ్రెస్ నాయకులు బుడగం శ్రీనివాస్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు రవి కుమార్ , బైరెడ్డి సీతారామారావు, కనుబుద్ధి దేవా తదితరులు పాల్గొన్నార
Post A Comment: