మన్యం టీవీ మణుగూరు:
తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు,ప్రభుత్వ విప్,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు,రేగా కాంతారావు ఆదేశాల మేరకు టిఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, మణుగూరు పట్టణ తెరాస పార్టీ కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది.టౌన్ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి. నవీన్ పార్టీ కార్యాలయం లో జెండాను ఆవిష్కరించారు. అనంతరం వంద పడకల హాస్పిటల్ లో రోగులకు బ్రెడ్ లు,పండ్లు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో పిఎసిఎస్ చైర్మన్ కుర్రి. నాగేశ్వరావు,సీనియర్ నాయకులు ఎడ్ల శ్రీను, యాదగిరి గౌడ్,జీవి,కత్తి రాము,వేముల లక్ష్మయ్య, రామకోటి,తాత రమణ,బాబ్ జాని,వెంకట్ రెడ్డి,నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ బో శెట్టి రవి, యువజన అధ్యక్షులు హర్ష నాయుడు,రుద్ర వెంకట్, నాయకులు గుర్రం.సృజన్, మహేష్,రమేష్,మహిళా అధ్యక్షురాలు చంద్రకళ, రమాదేవి,మునెమ్మ,స్థానిక నాయకులు,పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: