మన్యం మనుగడ ఏటూరు నాగారం
ములుగు జిల్లా మంగపేట మండలం నరసింహ సాగర్ గ్రామపంచాయతీ పరిధిలోని శనిగ కుంట గ్రామ అగ్నిప్రమాద
బాధితుల కోసం సహాయం చేసే వారు బట్టలు,ఆహార పదార్థాలు,నిత్యవసర వస్తువులు,డబ్బులు దానం చేయదలచిన వారు ఏటూరు నాగారం పోలీస్ స్టేషన్ నందు అగ్ని ప్రమాద బాధితుల కోసం సెల్ ఏర్పాటు చేయడం జరిగింది.మీరు అందించే వస్తువులను,నిత్యావసరాలను తర్వాత బాధిత కుటుంబాలకు చేయబడతాయని స్థానిక ఎస్ఐ రమేష్ అన్నారు.
Post A Comment: