మన్యం మనుగడ, మంగపేట.
గురువారం మంగపేట మండలం శనిగ కుంట గ్రామములో నిన్న రాత్రి అగ్నిప్రమాదం సంభవించి 24 ఇండ్లు పూర్తిగా దగ్ధం కాగా వారి కుటుంబాలను పరామర్శించి బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ నాయకుల సహకారంతో 50 వేల రూపాయలు తక్షణ ఆర్థిక సాయం తో పాటు 11 క్వింటాళ్ల బియ్యం, నిత్యావసర వస్తువులు బట్టలు,వంట సామాగ్రి బాధిత కుటుంబాలకు అందించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి యుద్ద ప్రాతిపదికన బాధిత కుటుంబాలకు డబుల్ బెడ్ రూం తో పాటు ఒక్కో కుటుంబానికి 1 లక్ష రూపాయల తక్షణ సాయం అందించాలని సీతక్క ప్రభుత్వాన్ని కోరారు.బాధిత కుటుంబాలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అని
ఈ కార్యక్రమంలో ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు గుమ్మడి సోమయ్య,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇరుస వడ్ల వెంకన్న,కాంగ్రెస్ పార్టీ మహిళ జిల్లా అధ్యక్షురాలు కొమురం ధన లక్ష్మి
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మైల జయరాం రెడ్డి,మండల ప్రధాన కార్యదర్శి అయ్యోరి యణయ్య
మండల ఉపాధ్యక్షులు బాగ్ వాన్ రెడ్డి,కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు వల్లే పల్లి శివయ్య,బీసీ సెల్ మండల అధ్యక్షుడు మూత్తి నేని ఆధి నారాయణ, కొంకతి సాంబ శివ రావు,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మురు కుంట్ల నరేందర్
సిద్ద బత్తుల జగదీష్,నర్సింహా రావు
సురేష్,శ్రవణ్,ఇసర్ ఖాన్,కిషోర్,
బాలకృష్ణ,జగన్ మోహన్ రెడ్డి,పూజారి సురేందర్
ఎంపెళ్ళి సమ్మయ్య, ఉజ్వల్,
బాలయ్య,ముకుందం,రమేష్,మల్లయ్య,నగేష్,మొయినుద్దీన్,శ్రీనివాస్
రాంమోహన్,బుచ్చి రాములు
లక్ష్మి నర్సయ్య,మనోహర్,తోట అశోక్,శ్రీకాంత్,తదితరులు పాల్గొన్నారు
Post A Comment: