మన్యం మనుగడ, అశ్వరావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం వినాయకపురం గ్రామంలో తెరాస సీనియర్ నాయకులు బిర్రం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో తెరాస పార్టీ శ్రేణుల సమక్షంలో తెరాస జెండాను ఎగురవేసి ఘనంగా 21వ టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం చేశారు. ఈ కార్యక్రమం లో తెరాస పార్టీ గ్రామ మాజీ ప్రెసిడెంట్ పొట్ట రాజులు, తెరాస పార్టీ ప్రస్తుత గ్రామ ప్రెసిడెంట్ ఉప్పల మురళి, తెరాస పార్టీ ఉపాధ్యక్షులు తమిసేటి శ్రీను, నాల్గవ వార్డు మెంబర్ ఉప్పల సతీష్, మండల సంయుక్త కార్యదర్శి బేతి రాజశేఖర్, లోకం సాంభశివరావు, దిద్ది వీరబాబు, మల్లంపల్లి సత్యనారాయణ, అచ్చే నాగేంద్రరావు, రొయ్యల సత్యనారాయణ, ఉప్పల నాగు, బిర్రం ఉదయ్ కుమార్, సింగళాదేవి, దుర్గారావు నల్లపు, సుబ్బులు సాయి, శివ, పోసి యేసు, గుళ్ల దుర్గయ్య, శేఖర్, దుర్గేష్, నరేష్, వెంకటేశ్వరావు, పవన్, సాయికుమార్, శివ, సతీష్, సుకుర్, సురేష్, రమేష్, శ్రీరామ్ మూర్తి, మణికంఠ సాయి, వెంకటరమణ, మోహన్, డాక్టర్ రాము, శ్రీనివాసరావు, రమేష్, సుధాకర్, జానయ్య, వెంకటేష్, ప్రసాద్, శివ కుమార్ తదితర తెరాస కార్యకర్తలు పాల్గొన్నారు.
Post A Comment: