మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం తుమ్మలచేరువు గ్రామ పంచాయతీ ఎన్టీఆర్ కాలిని నందు అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని ప్రారంభించిన తుమ్మలచేరువు ఎంపీటీసీ తాటి పూజిత.
ఈ కార్యక్రమంలో టీచర్ శ్రీలత గ్రామ ప్రజలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: