మన్యం మనుగడ, పినపాక:
పినపాక మండలం అమరారం పంచాయితీలోని , కొత్తూరు గ్రామంలో రేగా వంశీయుల ఇలవేల్పు జాతరకు భద్రాద్రి కొత్తగూడెం తెరాస పార్టి జిల్లా అధ్యక్షులు , ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ,రేగా ట్రస్ట్ చైర్మన్ లక్ష రూపాయల విరాళంగా జాతర నిర్వాహకులకు ఎంపిపి గుమ్మడి గాంధీ చేతుల మీదుగా అందజేశారు.ఎల్చి రెడ్డిపల్లి పంచాయతీలోని, యగ్గడిగూడెం గ్రామంలో బొడ్రాయి, విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమానికి లక్ష రూపాయల ను ఎంపిపి గుమ్మడి గాంధీ ,నిర్వహణ కమిటికి విరాళంగా అందించారు. ఈ కార్యక్రమంలో తెరాస మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి,రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు దొడ్డ శ్రీనివాసరెడ్డి, ఎంపిటిసి కాయం శేఖర్, సర్పంచ్ కలివేటి సునిల్ కుమార్ సర్పంచుల సంఘం అధ్యక్షుడు మొగిలిపల్లి నరసింహారావు ,సోసైటి చైర్మన్ రవి శేఖర్ వర్మ, ఆత్మ కమిటి చైర్మన్ పొనుగోటి భధ్రయ్య, ఎగ్గడి శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: