CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అతడు జీవిస్తాడు పుస్తకావిష్కరణ.

Share it:

 


గుండాల ఏప్రిల్28(మన్యం మనుగడ) పి డి ఎస్ యు యు నాయకులు జార్జి రెడ్డి పై పి డి ఎస్ యు ప్రచురించిన అతడు జీవిస్తాడు పుస్తకాన్ని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల సిబ్బందితో కలిసి పి డి ఎస్ యు రాష్ట్ర నాయకులు ఇర్ప రాజేష్ గురువారం కళాశాల ఆవరణలో ఆవిష్కరించారు. జార్జిరెడ్డి అమరత్వం పై పుస్తకాన్ని రాష్ట్ర కమిటీ తీసుకురావడం ఎంతో ఆనందంగా ఉందని రాజేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ నవీన జ్యోతి, నాయకులు తరుణ్, అధ్యాపకులు రవి, మల్సూర్, రవి, తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: