మన్యం మనుగడ : జూలూరుపాడు, ఏప్రిల్ 4, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సోమవారం జూలూరుపాడు మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ తాత మధు మాట్లాడుతూ.. గతంలో జూలూరుపాడు మండలానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు యల్లంకి సత్యనారాయణ,లాకావత్ గిరిబాబు పై ఉన్న సస్పెన్షన్ ను ఎత్తివేసినట్లు తెలిపారు. ఇకముందు టిఆర్ఎస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తారని ప్రకటించిన ఎమ్మెల్సీ తాత మధు, ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్.
Post A Comment: