CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

జలగం రాములు కుటుంబాన్ని పరామర్శించిన రేగా.

Share it:


మన్యం మనుగడ, పినపాక:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం గోపాల రావు పేట గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు జలగం రాములు సతీమణి జలగం మల్లమ్మ (60) అనారోగ్యంతో ఇటీవల మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న తెలంగాణ ప్రభుత్వ విప్ వారి నివాసానికి వెళ్లి , కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట టిఆర్ఎస్ పార్టీ పినపాక మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: