మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,
మణుగూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు మన్యం మనుగడ ఎండి రేగా కాంతారావు కు పుట్టిన రోజు సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన మన్యం మనుగడ పత్రిక ప్రతినిధులు.ఈ కార్యక్రమంలో మన్యం మనుగడ అర్ఎం కొత్త దామోదర్,మేకల మహేష్, బట్టా.బిక్షపతి,శ్రీనివాస్,సందీప్ పాల్గొన్నారు.
Post A Comment: