మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం:తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు అశ్వాపురం మండల వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం తెరాస పార్టీ కార్యాలయం ముందు తెలంగాణ రాష్ట్ర సమితి 21 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించి జెండా ఎగరవేసిన అశ్వాపురం మండల వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి,సీనియర్ నాయకులు జలే రామకృష్ణ రెడ్డి, ఈదర సత్యనారాయణ,కందుల కృష్ణార్జున రావు,చంచ్చు రామ్మూర్తి,చిలక వెంకటరమయ్య, నియోజకవర్గ ఎస్సీసెల్ అధ్యక్షులు వెన్నె అశోక్ కుమార్, నియోజకవర్గ యువజన విభాగం ఉపాధ్యక్షులు లాంకెల రమేష్,అశ్వాపురం మండల తెరాస పార్టీ యువజన విభాగం అధ్యక్షులు గద్దల రామకృష్ణ, ఎస్సీ సెల్ కమిటీ అధ్యక్షులు గొర్రెముచ్చు వెంకటరమణ,మండల ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి వాళ్లేపోగు రాము,ఎంపీటీసీలు కందుల దుర్గ భవని,తాటి పూజిత,కొమరం చిట్టెమ్మ,సర్పంచులు,పరిస్కా సూరిబాబు,మడకం సాదు,గొర్రెముచ్చు వెంకటరమణ,పాయం భద్రయ్య, నాయకులు మొగిళ్ల వీరారెడ్డి,తాటి వెంకటేశ్వర్లు,గడకరి రామకృష్ణ,నక్కాబోయినా పాపారావు,రెడ్డిబోయినా మహేష్,పసుల శివకృష్ణ,లోహిత్ యాదవ్,తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: