మన్యం మనుగడ మంగపేట.
మంగపేట మండలం రామచంద్రుని పేట గ్రామ పంచాయితీ,కత్తిగూడెం రాజుపేట,మాజి ఎంపీటీసీ చౌలం వెంకటేశ్వర్లు ఇల్లు గురువారం వచ్చిన భీకర గాలులకు నేలమట్టం అవ్వడంతో వారి కుటుంబాన్నీ పరామర్శించిన అల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క. ఈ కార్యక్రమంలో ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు సోమన్న,ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు పూజారి సురేందర్, కిసాన్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి వల్లిపల్లి శివయ్య, బ్లాక్ అధ్యక్షులు ఇర్సవడ్ల వెంకన్న, జిల్లా యూత్ కార్యదర్శి కర్రీ నాగేంద్రబాబు, మండల అధ్యక్షుడు మైల జై రాంరెడ్డి,యూత్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు ఇస్సార్ ఖాన్, బ్లాక్ కార్యదర్శి చిలకమర్రి శ్రీను,ఉపాధ్యక్షుడు తూడి భగవాన్ రెడ్డి,ప్రధాన కార్యదర్సులు అయ్యేరి యన్నయ్య కొంకతి సాంబశివరావు, బీసీ సెల్ మండల అధ్యక్షుడు ముత్తినేని ఆదినారాయణ, మండల అధికార ప్రతినిధి బండ జగన్మోహన్, రెడ్డి సింగిల్ విండో డైరెక్టర్ కోడం బాలక్రిష్ణ, సీనియర్ నాయకులు ముఖర్జీ మల్లా రెడ్డి,సమ్మయ్య చిరంజీవి తదితరులు పాల్గొన్నారు
Post A Comment: