మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ను ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టిన మణుగూరు ఆర్టీసీ డిఎం బాడిశా శ్రీనివాస రావు మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందజేశారు.ఈ సందర్భంగా విప్ రేగా డిఎం శ్రీనివాస్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.
Post A Comment: