మన్యం మనుగడ : జూలూరుపాడు, ఏప్రిల్ 6, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం లోని లోపల మాచినేని పేట తండా గ్రామ పంచాయతీ లో వైరా శాసనసభ్యులు లావుడియా రాము నాయక్ నిధులు 41 లక్షలతో సిసి రోడ్డు పనులు స్థానిక ఎం పి పి లావుడ్యా సోనీ బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు చౌడo నరసింహారావు, సర్పంచ్ సపవత్ మంగి, ఏఎంసి డైరెక్టర్ సపవత్ నరేష్, సీనియర్ నాయకులు వేల్పుల నరసింహారావు, రామ్ శెట్టి నాగేశ్వరరావు, మల్లెల నాగేశ్వరరావు, గణప నాగేశ్వరరావు, టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ధర్మసోత్ రమేష్, సెక్రెటరీ, వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: