మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని జగ్గారం గ్రామ పంచాయతీ లో, ఎంపీపీ నిధులతో 4లక్షల రూపాయల వ్యయంతో నిర్మించునున్న సిసి రోడ్డుకు పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జగ్గారం పంచాయతీ సర్పంచ్ గుమ్మడి అనంత, టిఆర్ఎస్ పార్టీ పినపాక మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ రవి వర్మ, వీరబాబు, పొనుగోటి నరసింహారావు, జగ్గారం గ్రామ ప్రజలు పాల్గొన్నారు
Post A Comment: