మన్యం మనుగడ కరకగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం ఎస్ఐ నాగబిక్షం,తహసీల్దార్ ఉషారద లను కరకగూడెం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇక్బాల్ హుస్సేన్ మర్యాద మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఊకె రామనాథం,మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగ బండి వెంకటేశ్వర్లు గారు, మండల యువజన అధ్యక్షులు కునుసోత్ సాగర్ గారు, కార్యదర్శి షేక్ రఫీ గారు,సయ్యద్ ఉమర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: