మన్యం మనుగడ వెబ్ డెస్క్:
సమాచార, పౌర సంబంధాల శాఖ సంచాలకులు (డైరక్టర్) గా శ్రీ బి. రాజమౌళి ని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తనను డైరక్టర్ గా నియమించినందుకు ఈ రోజు ప్రగతి భవన్ లో సీఎం శ్రీ కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్జతలు తెలిపిన శ్రీ బి. రాజమౌళి.
Post A Comment: