CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అశ్వాపురం మండల పరిషత్ ఎంపీటీసీల సంఘం అధ్యక్షురాలు గా కందుల దుర్గ భవాని..

Share it:

 


మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల పరిషత్ పరిధిలో ఎంపీటీసీ లు సమావేశంమై గతంలో ఎంపీటీసీ ల ,సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్న కమటం నరేష్ పార్టీ కార్యక్రమాలు నిర్వహించడంపొగా నూతనంగా అశ్వాపురం మండల ఎంపీటీసీ సంఘం అధ్యక్షురాలిగా కందుల దుర్గ భవాని ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

 ఎంపీటీసీల ల సంఘం అధ్యక్షురాలు కందుల దుర్గ భవాని,ఉపాధ్యక్షురాలు కొమరం చిట్టెమ్మ, ప్రధాన కార్యదర్శి ఏనిక రవి కోశాధికారి తాటి పూజిత,

 సహాయక కార్యదర్శి గాదె జయ లను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులు , ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: