దమ్మపేట ఏప్రిల్ 20 ( మన్యం మనుగడ ) అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కుమార్తె డా.తాటి మహాలక్ష్మి కొద్దిరోజుల క్రితం మరణించినారు.ఈరోజు సారపాక లోని వారి నివాసం కి వెళ్లి చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించి,తాటిని పరమరిసించిన తెరాస పార్టీ పెద్దలు పర్వతనేని ప్రభాకరరావు ,రాష్ట్ర నాయకులు పర్వతనేని రామకృష్ణ ,సీపీఎం మండల కార్యదర్శి మోరంపూడి శ్రీనివాసరావు దొడ్డా లక్ష్మీనారాయణ వున్నారు.
Post A Comment: