మన్యం మనుగడ వెబ్ డెస్క్:
ఇంగ్లండ్ లోని మంచెస్టర్ సిటీ లో మార్చి లో జరిగిన ఇంటర్నేషనల్ టైక్వాండో టౌర్నమెంట్ లో రజత పతకం ను, అమెరికా లోని డల్లాస్ లో ఇంటర్నేషనల్ టైక్వాండో టౌర్నమెంట్ లో రెండు బంగారు పతకాలను, ఒక కాంస్య పతకం ను సాధించిన హైదరాబాద్ కు చెందిన ఇంటర్నేషనల్ టైక్వాండో క్రీడాకారిణి సింధు తపస్వి ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభినందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో TGO కేంద్ర సంఘం అధ్యక్షులు శ్రీమతి మమత, కోశాధికారి పుల్లెంల రవీందర్ కుమార్ గౌడ్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ల సంఘం అధ్యక్షుడు కృష్ణమూర్తి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: