CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ప్లీనరీ సమావేశానికి హాజరైన ప్రభుత్వ విప్ రేగా కాంతారావు,నియోజకవర్గ ప్రజాప్రతినిధులు,నాయకులు.

Share it:

 



మన్యం టీవీ వెబ్ డెస్క్:


హైదరాబాద్ మాదాపూర్ లోని హెచ్ఐసీసి లో 21వ టిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన ప్లీనరీ సమావేశానికి చేరుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు. పినపాక నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు జడ్పీటీసీ లు, ఎంపీపీ లు,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు,పార్టీ ముఖ్య నాయకులు,టిఆరేస్వి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: