CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఉపాధి హామీ పథకం పనులు పై సమీక్ష సమావేశం..

Share it:


మన్యం టివి దుమ్ముగూడెం: :

దుమ్ముగూడెం మండల అభివృద్ధి కార్యాలయంలో లో పంచాయతీ కార్యదర్శులకు ఉపాధి సిబ్బందికి ఉపాధి హామీ పథకం పనులపై సమీక్ష సమావేశం ఎంపీడీవో చంద్రమౌళి అధ్యక్షతన జరిగింది ఈ సంవత్సరం ఉపాధి హామీ పనులు ప్రస్తుతం నందు 2500 మంది కూలీలు పాల్గొంటున్నట్టు ఏపీవో సుకన్య తెలియజేశారు అలానే ఎండ ఎక్కువగా ఉన్నందున ఉదయం 6 గంటల నుంచి 11 వరకు మాత్రమే కూలీలు పని చేసే విధంగా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు వడ దెబ్బ తగిలే అవకాశం ఉన్నందున కూలీలు తలకు పాలచటి టవల్ కట్టుకునే ల చర్యలు తీసుకోవాలని చూచించారు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు దుమ్ముగూడెం మెడికల్ ఆఫీసర్ సహకారంతో పంచాయతీ కి 200 ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేసేందుకు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపిఓ ముత్యాలరావు, ఏపీవో సుకన్య పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: