- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రకాశం స్టేడియంలో దళిత బందు లబ్ధిదారులకు దళిత బందు యూనిట్లు పంపిణీ చేసిన మంత్రులు,ఎమ్మెల్యేలు, కలెక్టర్
మన్యం మనుగడ కరకగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రకాశం స్టేడియంలో జిల్లా వ్యాప్తంగా దళిత బంద్ కు ఎంపికైన లబ్ధిదారులకు రాష్ట్ర మంత్రులు కొప్పుల ఈశ్వర్ పువ్వాడ అజయ్ కుమార్ ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు,రాముల్ నాయక్ ,మచ్చ.వెంకటేశ్వర్లు, కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ దళిత బందు లబ్ధిదారులకు యూనిట్లను పంపిణీ చేశారు. అలాగే కరకగూడెం మండలానికి చెందిన 12 మంది లబ్ధిదారులకు దళిత బందు లబ్ధిదారులు ఎంపికయ్యారు. ఎంపికైన లబ్ధిదారులకు త్వరలో పూర్తిస్థాయిలో యూనిట్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. మెకానికల్ ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా దళిత బందుకు ఎంపికైన లబ్ధిదారులు అధికారులకు ప్రజాప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: