CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

బాధిత కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ.

Share it:

 


మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మల్లెలమడుగు గ్రామంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు మండల తెరాస పార్టీ అధ్యక్షుడు కోడి అమరేందర్ ఆధ్వర్యంలో మేకల శ్యామల 50000 రూపాయలు సీ ఎం ఆర్ ఎఫ్ చెక్కును అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల తెరాస పార్టీ ప్రధాన కార్యదర్శి మర్రి మల్లారెడ్డి,మాజీ ఎంపీపీ కొల్లు మల్ల రెడ్డి,మల్లెలమడుగు సర్పంచ్ కోడి క్రిష్ణవేణి,ఉప సర్పంచ్ చావా వీర రాఘవులు,ఆత్మ కమిటీ డైరెక్టర్ కామెర్ల ఆదిలక్ష్మి, నియోజకవర్గ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి మంగళగిరి రామకృష్ణ,వార్డు సభ్యులు బేతం రమణమ్మ,దాసరి దాసు,గ్రామపెద్దలు మండ్రు నరసింహారావు,తోకల రమణ,మోత్కూరి పూర్ణయ్య,లక్మల్ల కృష్ణ,పున్నగిరి శ్రీను, డేగల వెంకటేశ్వర్లు,బెతం నవీన్,పండు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: