CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం.చలివేంద్రాన్ని ప్రారంభించిన ఏఎస్పి డాక్టర్ శబరీష్ ఐఏఎస్,ఏ డూళ్ళ బయ్యారం సిఐ రాజగోపాల్.

Share it:

 


మన్యం మనుగడ, కరకగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలోని కరకగూడెం ప్రధాన సెంటర్ నందు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని మణుగూరు ఏఎస్పి డాక్టర్ శబరీష్ ఐఏఎస్,ఏ డూళ్ళ బయ్యారం సిఐ రాజగోపాల్ ప్రారంభించారు.వేసవిలో ప్రయాణికులు త్రాగు నీటి కోసం ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో చలివేంద్రాన్ని ప్రారంభించామని అన్నారు.ఈ కార్యక్రమంలో కరకగూడెం ఎస్ఐ గడ్డం ప్రవీణ్ కుమార్ ట్రైని ఎస్ఐ గణేష్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: