మన్యం మనుగడ, పినపాక :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండల పరిధిలోని సీతంపేట గ్రామ పంచాయితీలోని నారాయణపురం గ్రామానికి చెందిన కొండేరు వెంకటరమణకి రూ.44,000ల సీఎంరిలీఫ్ ఫండ్ చెక్కును బుధవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుమ్మడి గాంధీ, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి, ఉపాధ్యక్షులు కటకం గణేష్, సీతంపేట గ్రామ కమిటీ అధ్యక్షులు గుండారపు రాంబాబు, నాయకులు కొండేరు సంపత్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: