CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

టీఆరెస్ పార్టీ ప్లీనరీలో ఆళ్లపల్లి మండల నాయకులు.

Share it:

 


గుండాల ఆళ్ల పల్లి ఏప్రిల్ 27(మన్యం మనుగడ) టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ కార్యక్రమంలో ఆళ్ల పల్లి మండల నాయకులు సందడి చేశారు. పార్టీ మండల అధ్యక్షులు పాయం నరసింహారావు, జడ్పిటిసి హనుమంతరావు, ఎంపీపీ కోండ్రు మంజు భార్గవి ప్లీనరీలో సందడిగా గడిపారు. పార్టీ ఆవిర్భావ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు

Share it:

TS

Post A Comment: