గుండాల ఆళ్ల పల్లి ఏప్రిల్ 27(మన్యం మనుగడ) టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ కార్యక్రమంలో ఆళ్ల పల్లి మండల నాయకులు సందడి చేశారు. పార్టీ మండల అధ్యక్షులు పాయం నరసింహారావు, జడ్పిటిసి హనుమంతరావు, ఎంపీపీ కోండ్రు మంజు భార్గవి ప్లీనరీలో సందడిగా గడిపారు. పార్టీ ఆవిర్భావ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు
Post A Comment: