మన్యం మనుగడ ప్రతినిధి దమ్మపేట ఏప్రిల్ ( 06 ) బుధవారం ;- దమ్మపేట మండలం గుండుగులపల్లి గ్రామంలో ఈరోజు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సంఘ సభ్యులు అయిన వనమా వేణుగోపాలరావు వనమా విశ్వేశ్వర రావు నూకల శ్రీనివాసరావు వనమా కిరణ్ కుమార్ పసుమర్తి వెంకటేశ్వరరావు చారుగుండ్ల వెంకట లక్ష్మీ నరసింహారావు మహంకాళీ వెంకట శ్రీనివాసరావు ఖమ్మం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు పసుమర్తి వెంకటేశ్వరరావు వనమా వాసు గుండు శ్రీనివాస్రావు ప్రసాద్ లను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో దమ్మపేట ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులు పసుమర్తి రామభద్రం భద్రాద్రి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దారా మల్లిఖార్జునరావు మొదలగు వారు పాల్గొన్నారు
Post A Comment: