మన్యం మనుగడ ప్రతినిధి అశ్వాపురం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం లోని మల్లెలమడుగు గ్రామపంచాయతీలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోడి అమరేందర్ యాదవ్ ఆధ్వర్యంలో గొడ్ల.సునీత 20,000 రూపాయలు,వేల్పుల. వెంకన్న 29,000 రూపాయలు,
కాషబోయిన.వెంకటేశ్వర్లు 24,000 రూపాయల చెక్కులను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కోడి క్రిష్ణవేణి,వైస్ ఎంపీపీ కంచు గట్ల వీరభద్రం,మండల పార్టీ ప్రధాన కార్యదర్శి మర్రిమల్ల రెడ్డి,సీనియర్ నాయకులు జలే రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి, చిలక వెంకటరమయ్య, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు వెన్నె అశోక్ కుమార్ ,నియోజకవర్గం యువజన విభాగం ప్రధాన కార్యదర్శి మంగళగిరి రామకృష్ణ, మండల ఎస్సీ సెల్ కమిటీ అధ్యక్షులు గొర్రెముచ్చు వెంకటరమణ,మల్లెల మడుగు గ్రామ శాఖ అధ్యక్షుడు ఈసంపల్లి పున్నారావు,వార్డు మెంబర్ కడారి దుర్గ,దాసరి దాసు,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: