దమ్మపేట ఏప్రిల్ 09 ( మన్యం మనుగడ ) : దమ్మపేట మండలం లోని దురదపాడు గ్రామంలో శ్రీశ్రీశ్రీ అంకమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు .ముందుగా ఆలయ పూజారి ఎమ్మెల్యేకు స్వాగతం పలికి వేదమంత్రాలతో పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కె వెంకటేశ్వరరావు ఎర్రా వసంతరావు మొదలగువారు పాల్గొన్నారు
Post A Comment: