మన్యం మనుగడ ప్రతినిధి దమ్మపేట ఏప్రిల్ ( 06 ) బుధవారం ;- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
దమ్మపేట నుండి బయ్యారం ఉక్కు తెలంగాణా హక్కు అనే నినాదంతో హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ దగ్గరకు బయలుదేరుతున్న సిపిఐ కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు
అరెస్టయినవారిలో
నల్ల ప్రసాద్. జ్ఞానదృష్టి రాధా. మచ్చల సాయి .దొంగ లక్ష్మీనారాయణ.సత్తి సాయి కృష్ణ. కాకా భద్రయ్య. రాపోలు శివన్నారాయణ ఉన్నారు
Post A Comment: