మన్యం మనుగడ ఏటూరు నాగారం
ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రానికి చెందిన తెలంగాణ ఉద్యమ కారుడు టిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి సయ్యద్ సర్దార్ పాషా బుధవారం రాజీనామా చేస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలియజేశారు.నిత్యం పార్టీ బలోపేతం కోసం పనిచేస్తూ మండల జిల్లా స్థాయిలో నాయకత్వం వహిస్తూ ఉన్నత విద్యను అభ్యసించి నిరుద్యోగిగా తెలంగాణ ప్రాంత అభివృద్ధికి పాటుపడుతూ అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు.విలువలు లేని పదవులు అంట గట్టి సముచిత స్థానం లేకపోవడంతో మనస్థాపానికి గురై టిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నానని తెలియజేశారు.
Post A Comment: