మన్యం మనుగడ ప్రతినిధి దమ్మపేట ఏప్రిల్ ( 01 ) శుక్రవారం ;- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం నుండి వైయస్సార్ తెలంగాణ పార్టీ నాయకులు ఇటీవలే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా నరాల సత్యనారాయణ గారిని పార్టీ అధిష్టానం కొత్తగూడెం జిల్లా అధ్యక్షునిగా నియమించడం జరిగింది. ఈరోజు అశ్వరావుపేట నియోజకవర్గ నాయకులు పెనుబల్లి రమేష్ బాబు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. షర్మిల గారి ప్రజా ప్రస్థానం పాదయాత్ర విజయవంతం చేయాలని పెనుబల్లి రమేష్ బాబు 5 మండల ముఖ్య నాయకులతో చర్చించడం జరిగింది. కార్యక్రమంలో పాకనాటి శ్రీను. కూరపాటి నరేష్ రెడ్డి మల్ల రాజు, జాన్ బి , శ్రీరాములు వెంకటేశ్వర రావు, కాశీరామేశ్వరవు, కందుకూరి రాంబాబు, రేగులగడ్డ రమేష్, చెన్నంశెట్టి కుమార స్వామి, చక్రాల శ్రీను. వైఎస్ఆర్ అభిమానులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: