మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం అశ్వాపురం లోని శ్రీ కోదండ రామాలయ నిర్మాణానికి ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో దాతలు సింగు శంకరయ్య బ్రదర్స్, ఈరోజు గురువారం శ్రీ కోదండ రామాలయ ఆలయ కమిటీ వారికి 25 వేల పదహారు రూపాయలు , ఆలయ అభివృద్ధి పనులకు ఇచ్చినారు. ఈ కార్యక్రమంలో కందుల కృష్ణార్జున రావు,నర్ర సంపత్, ఈదర సత్యనారాయణ, వేములపల్లి రమేష్, వేములపల్లి కృష్ణార్జున రావు,తలపానెని, కొండలరావు, ఓరుగంటి బిక్షమయ్య, రాయల ప్రసాద్, రమేష్, కొర్లకుంట కోటేశ్వరరావు, కూరపాటి చలపతి,చిలక వెంకటరామయ్య, చందూలాల్,ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: