మన్యం మనుగడ దుమ్ముగూడెం::
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ విద్యాలయ పురస్కార్ సర్వేను బండారిగూడెం ప్రాథమికోన్నత పాఠశాలలొ బుధవారం నాడు మండల టీమ్ లీడర్ ఆపకా శంకర్ ఆధ్వర్యంలో పూర్తిచేశారు. ఈ సందర్భంగా గతంలో ప్రధానోపాధ్యాయుల ఇచ్చినటువంటి ఆన్లైన్ సర్వేను పరిశీలించి ఫొటోలు తీసి ధ్రువీకరణ చేశారు.ఈపాఠశాలలో ప్రాథమిక సమాచారం, నీటి వసతి, మరుగుదొడ్లు, చేతులు కడుక్కుని వసతులు, రన్నింగ్ వాటర్, ఆరు ఆర్వో ప్లాంట్ , మెయింటెనెన్స్ పై మొత్తం 68 అంశాలు పరిశీలించి సంతృప్తిగా ఉన్నాయని టీమ్ ధ్రువీకరించారు. ఈ పరిశీలనలో గ్రామ సర్పంచ్ కాటుబోయిన చిన్నవెంకటేశ్వర్లు ,ఎస్ఎంసీ చైర్మన్ కుంజా నాగేశ్వరరావు తోపాటు ప్రదానోపాధ్యాయుడు బెక్కంటి శ్రీనివాసరావు,ఉపాధ్యాయులు ఏవీ సీతారాం ఆధ్వర్యంలో మండల టీమ్ సభ్యులు జయరావ్, తులసీరామ్ తదితరులు పాల్గొని సుమారు రెండు గంటలసేపు సర్వే నిర్వహించి రిపోర్టును ఆన్లైన్ చేశారు.
[27/04, 16:08] విరాట్ కోహ్లీ & ధోని.. 💕💕: బండారిగూడెం పాఠశాల స్వచ్ఛ విద్యాలయ పురస్కార్ సర్వే పూర్తి...
మన్యం మనుగడ దుమ్ముగూడెం::
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ విద్యాలయ పురస్కార్ సర్వేను బండారిగూడెం ప్రాథమికోన్నత పాఠశాలలొబుదవారంనాడు మండలటీమ్ లీడర్ అపక శంకర్ ఆధ్వర్యంలో పూర్తిచేశారు.ఈ సందర్భంగా గతంలో ప్రధానోపాధ్యాయుల ఇచ్చినటువంటి ఆన్లైన్ సర్వేను పరిశీలించి ఫొటోలు తీసి ధ్రువీకరణ చేశారు.ఈపాఠశాలలో ప్రాథమిక సమాచారం, నీటి వసతి, మరుగుదొడ్లు, చేతులు కడుక్కుని వసతులు, రన్నింగ్ వాటర్, ఆరు ఆర్వో ప్లాంట్ , మెయింటెనెన్స్ పై మొత్తం 68 అంశాలు పరిశీలించి సంతృప్తిగా ఉన్నాయని టీమ్ ధ్రువీకరించారు. ఈ పరిశీలనలో గ్రామ సర్పంచ్ కాటుబోయిన చిన్నవెంకటేశ్వర్లు ,ఎస్ఎంసీ చైర్మన్ కుంజా నాగేశ్వరరావు తోపాటు ప్రదానోపాధ్యాయుడు బెక్కంటి శ్రీనివాసరావు,ఉపాధ్యాయులు ఏవీ సీతారాం ఆధ్వర్యంలో మండల టీమ్ సభ్యులు జయరావ్, తులసీరామ్ తదితరులు పాల్గొని సుమారు రెండు గంటలసేపు సర్వే నిర్వహించి రిపోర్టును ఆన్లైన్ చేశారు.
Post A Comment: