CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మందలించారని వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్య..

Share it:

 


మన్యం టివి దుమ్ముగూడెం::

గ్రామ పెద్దలు మందలించారని మనస్థాపం చెంది పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న వివాహిత మహిళ సంఘటన వివరాలు దుమ్ముగూడెం మండలం ధర్మవరం గ్రామానికి చెందిన తెల్లం గోపాల్ రావు, భార్య సీతమ్మ ఇద్దరు కొడుకులతో కలిసి గంగోలు గ్రామంలో కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ కాలనీ రూమ్ నెంబర్ 29లో నివసిస్తున్నారు అదే డబుల్ బెడ్ రూమ్ లో నె. 32 ఉండే తెల్లం నాగరాజు 26 సం. అనే వ్యక్తి కూడా కుటుంబ సభ్యులు తో కలిసి ఉంటున్నాడు చాలాకాలం కాగా సీతమ్మ మరియు నాగరాజు మధ్య అక్రమ శారీరక సంబంధం కొనసాగుతోంది గతంలో కూడా గొడవలు అయ్యాయి ఈ క్రమంలో సోమవారం నా గ్రామ పెద్దలు సమక్షంలో పంచాయతీ కూడా జరిగింది దీనితో మనస్తాపం చెంది ఈరోజు ఉదయం 3 గంటల సమయంలో సీతమ్మ ,నాగరాజు కలిసి జీవితం మీద విరక్తి తో పురుగు మందు తాగారు సీతమ్మ ఇంటి వద్దేమృతి చెందింది నాగరాజు భద్రాచలం ఆసుపత్రి చికిత్స నిమ్మితం తరలించారు మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు సీఐ రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Share it:

TS

Post A Comment: