దమ్మపేట ఏప్రిల్ ( 08 ) :అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు ను తాటిసుబ్బన్నగుడెం గ్రామం వారి నివాసం లోశుక్రవారం టీఆరెస్ జిల్లా నాయకులు మువ్వ విజయ్ బాబు ,మట్ట దయానంద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు పలు అంశాలు చర్చించినట్లు సమాచారం.
Post A Comment: