ములకలపల్లి:
మన్యం మనుగడప్రతినిధి:
శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదిన సందర్భంగా ఎన్. జగన్నాథ పురం లో వెలసి ఉన్న శ్రీ కోదండ సీతరామ చంద్ర స్వామి వారిని అశ్వారావుపేట పేట టిఆర్ఎస్.పార్టీ నియోజక వర్గ నాయకులు జారే ఆదినారాయణ దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆలయ ప్రధాన పూజరి పురాణం కిరణ్ కుమార్ శర్మ శ్రీ కోదండ సీతా రామ చంద్ర స్వామి వారికి విశేష పూజలు నిర్వహిoచి షడ్రుచులతో కూడిన ఉగాది ప్రసాదాన్ని అందించారు.ఈ సందర్బంగా ఆలయ ధర్మకర్త జలగం రాంబాబు వారిని స్వామి వారి శేష వస్త్రం తో సన్మానించారు.వారివెంట సీతాయిగూడెం సర్పంచ్ కారం సుధీరకుమార్,టిఆర్ ఎస్ పార్టీ ములకలపల్లి మైనారిటీ మండల అధ్యక్షులు సర్దార్,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: