మన్యం మనుగడ ఏటూరు నాగారం
ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల చిన్న బోయిన పల్లి గ్రామపంచాయతీ హనుమాన్ నగర్ గ్రామానికి చెందిన నరసయ్య కు 30 వేల విలువ గల,ఏటూరు నాగారం మండల కేంద్రంలో పదో వార్డు కు చెందిన రమేష్ కు 12500 గల సీఎం సహాయనిధి చెక్కులను ములుగు జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు,జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ ఆదేశాల మేరకు ఏటూరు నాగారం తెరాస పార్టీ మండల అధ్యక్షులు గడదాసు సునీల్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం బాధిత కుటుంబాలకు అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కో ఆప్షన్ సభ్యులు ఎండి వలియాబీ,ఎంపీపీ అంతటి విజయ,పిఎసిఎస్ చైర్మన్ కునూరు అశోక్ గౌడ్,ఏటూరు నాగారం ఈసం రామ్మూర్తి, టౌన్ అధ్యక్షులు ఎండి ఖాజా పాషా,తెరాస పార్టీ సీనియర్ నాయకులు సప్పిడి రామ నరసయ్య, ఎస్సీ సెల్ మండలాధ్యక్షులు వావిలాల రాంబాబు,మండల సోషల్ మీడియా ఇంచార్జ్ జాడి బోజా రావు,కుమ్మరి చంద్రబాబు, కొండాయి చిన్ని,కాళ్ల రామకృష్ణ,చందా లక్ష్మీనారాయణ,గండేపల్లి నరసయ్య,దాసరి సమ్మయ్య, గాదె నరేష్,చిన్న బోయినపల్లి మాజీ సర్పంచ్ నాగార్జున్,చిన్న బోయినపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు గుజ్జిటి రాజశేఖర్, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: