CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

నివాళులర్పించిన సర్పంచ్ మర్రి మల్లారెడ్డి.

Share it:

 


మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట గ్రామ పంచాయితీ పాలకవర్గ సభ్యురాలు తెల్లం లక్ష్మీ శాంత మామ తెల్లం ఇస్తారయ్య దశదిన కర్మలకు హాజరై వారికి నివాళులు అర్పించిన మొండికుంట సర్పంచ్ మర్రి మల్లారెడ్డి, తెరాస సీనియర్ నాయకులు కొల్లు మల్లారెడ్డి, ఉపసర్పంచ్ మేడవరపు సుధీర్, ఎస్ఎంసి ఛైర్మన్లు,కందాల ఈశ్వర్,తోకల చంద్రశేఖర్,కళ్లెం ఇంద్రారెడ్డి,చింతిర్యాల సర్పంచ్ పాయం భద్రయ్య,నెల్లిపాక సొసైటీ డైరెక్టర్ కుర్సం లక్ష్మణస్వామి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: