ములకలపల్లి:మన్యం మనుగడ ప్రతినిధి:
మండలంలోని జగన్నాధపురం గ్రామం లో శాంతి ఆటో మొబైల్స్,రఘు మేకానిక్ వర్క్స్ నూతన షాపు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అశ్వారావుపేట నియోజక వర్గ నాయకులు జారే అధినారాయన నూతన షాప్ ని ప్రారంభోత్సవం చేశారు.ఈ కార్యక్రమంలో జగన్నాధపురం సర్పంచ్ గడ్డం భవానీ నతానియల్,సీతాయిగూడెం సర్పంచ్ కారం సుదీర్, జగన్నాధపురం ఎంపీటీసీ సున్నం సునీత,టి ఆర్ ఎస్ పార్టీ మండల మైనారిటీ అధ్యక్షులు సర్దార్,టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు గోపయ్య ,జనసేన నాయకులు రాము, రామ్మోహన్ రావు,విఆర్ఎ శ్రీను,శతిష్, బుజ్జి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: